Sunday, February 28, 2010

ముందు

బాల మేథావులు

ఓ పది పన్నెండేళ్ళ క్రితం, 'అట్లాస్ ' లో వున్నదేశాలన్నింటి రాజథానులూ, వాటి జెండాలూ యెవరు అడిగినా, వెంటనే కరెక్ట్ గా జవాబు చెప్పిన 'చుండూరి శ్రినివాస్ ' కొడుకు ఇప్పుడు యేమిచేస్తున్నాడో?

ఇవాళ దేశం లోని అన్ని రాష్ట్రాల ముఖ్య పట్టణాలనీ గుక్క తిప్పుకోకుండా చెపుతున్న చిన్న పాప, ఇంకో ఇరవై యేళ్ళ తరవాత యేమవుతుందో?

No comments: